సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి

67చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి
కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్ మండలం నిడ్జూరు గ్రామంలో ఆదివారం టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి పర్యటించారు. మాజీ టీడీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డు ఛైర్ మన్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్