దళిత మహిళపై దాడికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలి

69చూసినవారు
దళిత మహిళపై దాడికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలి
పెద్దకడుబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో దళిత గోవిందమ్మను వివస్త్రను చేసి కరెంటు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటనపై సుమోటో గా స్వీకరించి, అందుకు బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేయాలని బుధవారం కర్నూలులో కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు దేవసహాయం, యండి ఆనంద్ బాబు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్