మంత్రాలయం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైస్సార్సీపీ నియోజకవర్గ యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మే 13వ తేదిన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి ఎంపీగా బీవై రామయ్య ను, ఎమ్మెల్యే గా వై. బాలనాగిరెడ్డి అయిన నన్ను గెలిపించాలని కోరారు.