భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతి-కాగడాల

83చూసినవారు
సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతిని పురస్కరించుకుని పత్తికొండ లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ల ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7 గంటలకు కాగడాల ప్రదర్శనను నిర్వహించారు. కాగడాల ప్రదర్శన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి నాలుగు స్తంభాల మంటపం వరకు నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ అమర్ హై అంటూ నినాదాలిచ్చారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్