సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం

543చూసినవారు
సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం
పత్తికొండ పట్టణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి బస చేశారు. శనివారం ఉదయం 9 గం; సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. రాతన గ్రామంలో రోడ్ షో అనంతరం వైయస్ జగన్ బస్సు యాత్ర తుగ్గలి చేరుకొని అక్కడ 10 గం;కు నవరత్నాల లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం గిరిగెట్ల, జొన్నగిరి, ఎర్రగుడి గ్రామాల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ గుత్తి చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్