కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

70చూసినవారు
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విద్యార్థినులకు సూచించారు. బుధవారం వెల్దుర్తి మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు.

సంబంధిత పోస్ట్