పత్తికొండలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

79చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో భాగంగా పత్తికొండలో అంబేద్కర్ సర్కిల్ లో బుధవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో నిర్వహించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలను ఎమ్మెల్యే కె. ఈ. శ్యాంబాబు ప్రారంభించారు. దోమల నిర్మూలనకు వినియోగించే ద్రావణాన్ని ఎమ్మెల్యే స్వయంగా కాలువలో పిచికారి చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి టిడిపి నాయకులు సర్పంచ్ కొమ్ము దీపిక ఈవో నరసింహులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్