ఎమ్మిగనూరు అభివృద్ధి బీవీ కుటుంబానికి సాద్యం

75చూసినవారు
జనమే మనం మనమే జనం బీవీ కుటుంబం నినాదం అని ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరు లో బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ను కలిసి సైకిల్ కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మిగనూరు అభివృద్ధి బీవీ కుటుంబానికి సాద్యం అని అన్నారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్ పధకాలను అమలు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్