రాఘవేంద్రుని సన్నిధిలో ప్రముఖులు

68చూసినవారు
రాఘవేంద్రుని సన్నిధిలో ప్రముఖులు
మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం గురువారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ ఛైర్మన్ నరేంద్ర స్వామి, ఎమ్మెల్సీ అబ్బయ్య ప్రసాద్, దుర్యోధన మహాలింగప్పలు వేరువేరు సమయాల్లో వచ్చారు. మఠం ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, వ్యాసరాజాచార్ స్వాగతం పలికారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని, శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్