ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

544చూసినవారు
పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరులతో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సోమవారం ఆదోనిలోని జామియా మసీదులో నమాజ్ చేశారు. సహనం, ప్రేమ, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే పండుగ బక్రీద్ అని, సమస్త మానవాళికి శాంతి, సౌభ్రాతృత్వం చేకూరాలని కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్