వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్దుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డోల బాల వీరాంజనేయ స్వామిని బుధవారం ఆయన ఛాంబర్లో ఆదోని నుంచి ఎమ్మెల్యే బిటి నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు చరవాణి ద్వారా ఆదోని విలేకరులకు తెలిపారు. సాంఘిక సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.