పంట‌ను ఆరబెట్టే విధానం ర‌ద్దు చేయాలి

82చూసినవారు
టెండ‌రు వేసిన త‌రువాత రైతులు పంట‌ను ఆర‌బెట్టే విధానం ర‌ద్దు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు డిమాండ్ చేశారు. శ‌నివారం ఆదోని మార్కెట్ యార్డులో రైతుల‌ను క‌లిసి న‌ష్టం జ‌రిగిన పంట వివ‌రాల‌ను తెలుసుకున్నారు. కనీసం మంచి తార్పాళ్లను సరఫరా చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండ‌టం విచార‌క‌ర‌మ‌న్నారు. మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసి సంఘ‌ట‌న పున‌రావృతం కాకుండా చూడాల‌న్నారు.

సంబంధిత పోస్ట్