విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై అలుపెరుగ‌ని పోరాటం

64చూసినవారు
విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై అలుపెరుగ‌ని పోరాటాల‌కు సిద్ధం కావాల‌ని బిడిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడల రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం బిడిఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లో బిడిఎస్ఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. విద్యా విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున్న పోరాటాలు చేస్తామన్నారు. పవన్, యుగంధర్, సాయి, మధు, పవన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్