జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అహోబిలం

78చూసినవారు
జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అహోబిలం
అహోబిలం దేవస్థానానికి అరుదైన గౌరవం లభించింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీష్ దన్కర్ కేంద్ర సంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ చేతుల మీదుగా అవార్డును నంద్యాల ఇంటాచ్ చాప్టర్ కన్వీనర్ శివకుమార్ రెడ్డి అందుకున్నారు.

సంబంధిత పోస్ట్