అఖిల ప్రియ ప్రచార రథంపై ఇరిగెల బ్రదర్స్

2230చూసినవారు
అఖిల ప్రియ ప్రచార రథంపై  ఇరిగెల బ్రదర్స్
ఆళ్లగడ్డ రుద్రవరం మండలం మందలూరు గ్రామంలో ఎన్డీఏ కూటమి టిడిపి అభ్యర్థి భూమా అఖిల ప్రియుని గెలిపించాలని కోరుతూ సోమవారం ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ఇంచార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. భవిష్యత్తులో మన యొక్క సొంత భూములను రైతుల భూములను తాకట్టుపెట్టి రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తారని అలా జరగకుండా ఉండాలంటే టిడిపి ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్