వైసీపీ పార్టీలో చేరిన 20 కుటుంబాలు

1535చూసినవారు
నంద్యాల జిల్లా వై‌ఎస్‌ఆర్‌సి‌పి ఉపాధ్యక్షులు మరియు ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండల నాయకులు సలాం గారి ఆధ్వర్యంలో శిరివెళ్ల గ్రామంలోని ఎస్‌సి కాలనీకి చెందిన పురుగుల జోజీ, పుట్టుపల్లే ప్రదీప్, ప్రశాంత్, బాలయ్య, కొల్లి సురేశ్, జోసఫ్ తో పాటు 20 కుటుంబాలు ఆళ్లగడ్డలోని ఎం‌ఎల్‌ఏ గారి కార్యలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డి రెడ్డి సమక్షంలో వై‌ఎస్‌ఆర్ పార్టీ లో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్