టిడిపిలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు

78చూసినవారు
టిడిపిలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు
ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన పలువురు వైసిపి కౌన్సిలర్లు గురువారం రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడు భార్గవ రామ్ నాయుడు ఆధ్వర్యంలో 26 వ వార్డు కౌన్సిలర్ మహబూబ్ బాషా, 13 వ వార్డు కౌన్సిలర్ మునగాల సంజీవ, 8 వ వార్డు కౌన్సిలర్స్ సోముల మధుసూదన్ రెడ్డిలు టిడిపి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్ హుస్సేన్ భాష, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్