భారత్ మార్కెట్లోకి రియల్ మీ కొత్త ఫోన్

54చూసినవారు
భారత్ మార్కెట్లోకి రియల్ మీ కొత్త ఫోన్
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ తన రియల్ మీ జీటీ 6 ఫోన్ ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. శాంసంగ్, గూగుల్ తరహాలోనే ఏఐ-బేస్డ్ ఫీచర్లతోపాటు క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్3 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తోంది. 8GB+256GB వేరియంట్ ధర రూ.40,999. 12GB+256GB వేరియంట్ ధర రూ.42,999. 16GB+512GB ధర రూ. 44,999గా నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్