గుమ్మునూరు జయరాం ముఖ్య అనుచరులు వైసీపీకి రాజీనామా

53190చూసినవారు
మంత్రి గుమ్మనూరు జయరాంకి పార్టీ టికెట్ ఇవ్వకుండా అవమానించడమే కాకుండా, కొత్త గా వచ్చిన పార్టీ ఇంచార్జి విరుపాక్షి చేసిన అవమానం భరించలేక, పార్టి జిల్లా పెద్దలు రామయ్య, పార్టి పరిశీలకుడు రామ సుబ్బారెడ్డి శుక్రవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారని మనస్తాపానికి గురయ్యామని ఆలూరు వైసీపీ మండల కన్వీనర్ వీరేష్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్