నేటి నుంచి మూగి తాత ఉరుసు మహోత్సవాలు

64చూసినవారు
నేటి నుంచి మూగి తాత ఉరుసు మహోత్సవాలు
దేవనకొండ మండల కేంద్రంలో నేటినుంచి మూగితాత ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గురువారం గంధం, శుక్రవారం ఉరుసు శనివారం జియారత్ నిర్వహించను న్నట్లు దర్గా కమిటిసభ్యులు బుధవారం తెలిపారు. అలాగే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్