58 ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

3948చూసినవారు
తాడిమర్రి పోలీసులు 58 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పనుల కోసం తాను మరి మండలానికి సంబంధించిన రైతుల వద్ద ట్రాక్టర్లను లీజుకు తీసుకొని వాటిని వివిధ చోట్ల తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నాడు. ట్రాక్టర్ యజమానులకు డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు 58 ట్రాక్టర్లను వివిధ చోట్ల స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు.

సంబంధిత పోస్ట్