కరెంట్ షాక్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు

3320చూసినవారు
కరెంట్ షాక్ సర్క్యూట్ తో ప్యాపిలీ పట్టణంలోని నడిమిగేరిలో సోమవారం ఉదయం కూరగాయల వ్యాపారి జగన్ ఇంట్లో కరెంటు షాక్ సర్క్యూట్ తో గ్యాస్ సిలిండర్ ఓపెన్ కావడంతో మంటలు చెలరేగాయి. ఇరుగుపొరుగు వాళ్ళు అప్రమత్తమై మంటలు ఆర్పారు. వస్తువులు కాలిపోగా ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. చుట్టు పక్కల గ్రుహల వారు ఉపిరి పిలుచుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్