ఓటు హక్కును వినియోగించుకుంటున్న మన్నే సుబ్బారెడ్డి

64చూసినవారు
డోన్ పట్టణంలో నారాయణ స్కూల్ నందు సోమవారం 91బూత్ లో ఓటు హక్కు ను తెలుగుదేశంపార్టీ కార్యనిర్వహక కార్యదర్శి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు తమ హక్కు ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమకు న్యాయం చేసే అభ్యర్థికి పట్టం కట్టాలని, అలాగే ప్రజలు భయభ్రాంతులకు చెందకుండగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్