రైతులు రెవెన్యూ శాఖ నుంచి ఏమి ఆశిస్తున్నారు

52చూసినవారు
రైతులు రెవెన్యూ శాఖ నుంచి ఏమి ఆశిస్తున్నారు
ప్యాపిలీ మండలంలో రైతులు రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి సేవలు కావాలో ఎటువంటి లోటుపాట్లు ఎదుర్కొంటున్నారో తెలియజేయాలని తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి కోరారు. ప్యాపిలీలో తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రెవిన్యూ దినోత్సవం సందర్భంగా రైతుల సమక్షంలో రెవిన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. తమరెవెన్యూ శాఖ అధికారుల నుంచి ఎటువంటి సేవలను ఆశిస్తున్నారో తెలపాలని రైతులను కోరారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్