కోడుమూరు ధర్మపురి అయ్యప్పస్వామికి ఏకాదశి పూజలు

85చూసినవారు
కోడుమూరు పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న శ్రీధర్మపురి అయ్యప్పస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కోడుమూరుకు చెందిన కొట్రా అశోక్ కుమార్ శెట్టి, కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి అయ్యప్పస్వామికి 101 టెంకాయలు కొట్టి తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు నలుబోలు విజయభాస్కర్ రెడ్డి, జీతూరి రవికుమార్, పులుమామిడి వెంకటేశ్వర్లు, బండా నాగరాజు, రాఘవేంద్ర, గోపీ, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్