పెంచికలపాడులో ఘనంగా మొహర్రం వేడుకలు

579చూసినవారు
గూడూరు మండలంలోని పెంచికలపాడు, ఆర్. కానాపురం గ్రామాల్లో సోమవారం మొహర్రం వేడుకల్లో భాగంగా పెద్దయ్య, మౌలాలిస్వామి పీర్లకు భక్తులు పూజలు చేసి ఊరేగించారు. మండల తెలుగు యువత అధ్యక్షుడు సుమన్ బాబు, ఎంపీటీసీ సభ్యులు మద్దిలేటి, యుగంధర్ పాల్గొన్నారు. పెంచికలపాడు, బూడిదపాడు గ్రామాల్లో ఘనంగా పీర్లను ఊరేగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు, కె. నాగులాపురం పోలీసులు బందోబస్తును నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్