గొప్ప కృషీ వలుడు రామోజీరావు : ఎమ్మెల్యే దస్తగిరి

72చూసినవారు
గొప్ప కృషీ వలుడు రామోజీరావు : ఎమ్మెల్యే దస్తగిరి
మట్టి నుంచి మాణిక్యాలు సృష్టించిన గొప్ప కృషీవలుడు రామోజీరావు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గులు దస్తగిరి కొనియాడారు. గురువారం కర్నూలులోని 46వ వార్డు నరసింహారెడ్డినగర్ లోని నగరూరు రాఘవేంద్ర బ్యాంకెట్ హాల్లో దివంగత ఈనాడు గ్రూప్స్ అధినేత సీహెచ్ రామోజీరావు సభను నిర్వహించారు. ఫోటో, వీడియో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్