జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో చేర్చాలి

81చూసినవారు
జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో చేర్చాలి
జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో చేర్చాలని ఏపీయూడబ్ల్యూజే కర్నూలు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ. ఎన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, నవీన్, నాగరాజు అన్నారు. సోమవారం గూడూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్లు స్థలం, ఆక్రిడేషన్ ఇవ్వాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్