కోడుమూరులో సురక్షిత తాగునీటిని అందిస్తాం

50చూసినవారు
కోడుమూరు పట్టణంలోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తామని సర్పంచ్ భాగ్యరత్న తెలిపారు. శనివారం సర్పంచ్ భాగ్యరత్న ఆధ్వర్యంలో సిబ్బందితో ప్రతి వాటర్ ట్యాంక్ కు ఇన్ లైన్ క్లోరినేషన్ ప్రక్రియను చేయించారు. అదేవిధంగా కోడుమూరు హంద్రీనదిలో వున్న రింగ్ బావిలలో పూడిక తీయించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని సర్పంచ్ భాగ్యరత్నమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్