గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆదివారం గూడూరులో ప్రజాగళంలో పాల్గొన్న చంద్రబాబుకు జిల్లా టీడీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు, కోడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, కోడుమూరు కోటపై టీడీపీ జెండాను ఎగురవేస్తామని కోడుమూరు నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి బోగ్గుల దస్తగిరి అన్నారు.