నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

57చూసినవారు
గోనెగండ్ల మండల కేంద్రానికి చెందినరైతు చాంద్ బాషా 6 ఎకరాల్లో వేరుశనగ పంటను ఆరుగాలం కష్టపడి సాగు చేశాడు.అయితే, 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పూర్తిగా తడిసి కుళ్లిపోయింది. ఈ పంట కోసం వడ్డీతో కలిపి రూ.6 లక్షల అప్పు చేశానని, ఇప్పుడు పంట నష్టంతో అది తీర్చే పరిస్థితి లేదని, కన్నీరు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తనను అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్