జనసేన పార్టీ ఇన్ చార్జ్ వాల్మీకి లక్ష్మన్నకు ఘన సన్మానం

75చూసినవారు
జనసేన పార్టీ ఇన్ చార్జ్ వాల్మీకి లక్ష్మన్నకు ఘన సన్మానం
మంత్రాలయంలో శుక్రవారం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో నియోజకవర్గ పరిధిలోని కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, మంత్రాలయం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని జనసేన ఇన్ చార్జ్ వాల్మీకి లక్ష్మన్న పిలుపునిచ్చారు. అనంతరం జనసేన పార్టీ ఇన్ చార్జ్ వాల్మీకి లక్ష్మన్నను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్