కర్నాటక మద్యం స్వాధీనం - ఒకరి అరెస్టు

8277చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణి సమీపంలో నాల్గవ మైలు రాయి వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం 10 బాక్సుల పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ ఘటనలో మొట్రు ఈరన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు, నిందితుడిని కోర్టు రిమాండ్ విధించినట్లు తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 60 వేలు ఉంటుందని ఎస్ఐ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్