కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

59చూసినవారు
కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు
కౌతాళం మండలంలోని రౌడూరులో అంపయ్య పండగ సందర్భంగా కొంతమంది యువత ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. సోమవారం ఫైనల్ కబడ్డీ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి ఆదోని టీం, రెండవ బహుమతి కరణి టీమ్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఇరు జట్లు టీం కెప్టెన్స్ మాట్లాడుతూ ఇలాంటి కబడ్డీ టోర్నమెంట్ మరెన్నో రౌడూరు గ్రామానికి చెందిన యువత నిర్వహించాలన్నారు. మల్లేష్, హనుమేశ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్