రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి

73చూసినవారు
రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
భారీ వర్షాల వల్ల పాడైపోయిన రోడ్లను వేయాలని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దకడబూరులోని సిపిఐ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో వర్షాలు కారణంగా రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయన్నారు. అలాగే డ్రైనేజీలు కూడా పూడికతో పెరుకోపోయాయన్నారు.

సంబంధిత పోస్ట్