ఆ రహదారిలో ప్రయాణం భయం భయం

54చూసినవారు
కౌతాళంలోని సిరుగుంప మరియు 10 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు చినుకు పడితే చిత్తడే అన్న విధంగా మారాయి. రహదారిపై వర్షాపు నీరు వెళ్లేందుకు డ్రైనేజ్ కాలువ ఏర్పాటు చేయకపోవడంతో రహదారులు మడుల్లా ఉన్నాయి కౌతాళంలోని హనుమన్ నగర్ నుండి హెచ్. పీ పెట్రోల్ బంక్ వరకు వెళ్లే ప్రధాన రహదారి వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తక్షణమే మరమ్మతులు చేయాలని గ్రామస్తులు సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్