22వ రోజు వినూత్న నిరసన "ఎఐటియూసి"

79చూసినవారు
22వ రోజు వినూత్న నిరసన "ఎఐటియూసి"
అంగన్వాడీలకు న్యాయమైన వేతనాలు అందే వరకు సమ్మె కోనసాగుతుందని, మిడుతూరు మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శనగా దున్నపోతుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని, చర్చలు జరగకుండా బెదిరింపులకు పాల్పడితే కార్మికులు ఉద్యమాన్ని ఉదృతం చేస్తారని వారు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్