కోలుకోలేక వ్యక్తి మృతి

71చూసినవారు
కోలుకోలేక వ్యక్తి మృతి
మిడుతూరు మండలంలోని తలముడిపి గ్రామానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి మోటార్ సైకిల్ ప్రమాదంలో గాయపడగా చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అయితే అక్కడ కోలుకోలేక మృతి చెందినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పుల్లయ్య తండ్రి సువార్తయ్య గడివే ముల నుండి తలముడిపి గ్రామానికి బైకుపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్