సంక్షేమం వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం

54చూసినవారు
సంక్షేమం వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం
ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం కొత్త ఊపిరి పోస్తూ సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు ముందుకు వేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య శుక్రవారం తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని మండ్లెం గ్రామంలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ప్రజా వేదిక నిర్వహించారు.

సంబంధిత పోస్ట్