ఘనంగా రెవిన్యూ దినోత్సవం

66చూసినవారు
ఘనంగా రెవిన్యూ దినోత్సవం
నందికొట్కూరు తాసిల్దార్ కార్యాలయంలో గురువారం రెవిన్యూ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జయ సూర్య మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు మార్పు చేశారని తెలిపారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరాడు.

సంబంధిత పోస్ట్