15వ వార్డులో పారిశుద్ధ్య పనులు తనిఖీ

78చూసినవారు
నందికొట్కూరు పట్టణంలోని 15 వార్డులో సోమవారం ఎమ్మెల్యే జయసూర్య పారిశుద్ధ పనులను తనిఖీ చేశారు. మురికి కాలువలు శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.