ఎమ్మెల్యేని కలిసిన మిడుతూరు మండల కన్వీనర్

66చూసినవారు
ఎమ్మెల్యేని కలిసిన మిడుతూరు మండల కన్వీనర్
వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, కాతా విష్ణువర్ధన్ రెడ్డి గురువారం పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిసారు. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపి తరపున ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో రూపుదిద్దాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్