నందికొట్కూరు లో తాగునీటి కోసం వెళ్లి ఒకరి మృతి

78చూసినవారు
నందికొట్కూరు లో తాగునీటి కోసం వెళ్లి ఒకరి మృతి
నందికొట్కూరు పట్టణంలో శనివారం చోటుచేసుకున్న విషాద ఘటనలో ఏబీఎం పాలెం కాలనీకి చెందిన ప్రకాశం అనే వృద్ధుడమృతిచెందారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ప్రకాశం వ్యవసాయ పనుల నిమిత్తం శివారులోని పోతు రాజు కుంట వద్దకు వెళ్లగా, తాగునీటి కోసం ప్రయత్నిస్తుండగా కాలుజారి కుంటలో పడ్డారు.ఈ ఘటనను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, గాలింపు చర్యల అనంతరం మృతదేహాన్ని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్