తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి సాధ్యం

54చూసినవారు
తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి సాధ్యం
నంద్యాల పట్టణం 40వ వార్డు గాంధీ చౌక్, బంగారంగళ్ళ విధి, బైర్మల్ విధి ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు భూమా బ్రహ్మానందరెడ్డి , నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మంగళవారం నిర్వహించారు. టిడిపితో అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ మరియు పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్