వైసీపీ నాయకుడిపై దాడి

59చూసినవారు
వైసీపీ నాయకుడిపై దాడి
గడివేముల మండల పరిధిలోని ఉండుట్ల గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి పై గుర్తుతెలియని దుండగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం తన పొలానికి వైసీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి, అనుచరుడు, డ్రైవర్ తో మోటార్ సైకిల్ పై వెళుతుండగా మార్గం మధ్యలో కొందరు వ్యక్తులు అడ్డగించి రవీంద్రనాథ్ రెడ్డి పై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్