మండలంలో మట్టి నమూనా సేకరణ

85చూసినవారు
మండలంలో మట్టి నమూనా సేకరణ
గడివేముల మండలంలోని బిలకల గూడూరు గ్రామంలో మట్టి నమూనా ను ఏవిధంగా రైతు పొలంలో సేకరించాలో మండల వ్యవసాయాధి కారి(ఏఓ) హేమసుందర్ రెడ్డి శనివారం రైతులకు సూచించారు. ఐదు ఎకరాలను ఒక యూనిట్గా గట్ల దగ్గర గానీ, ఎత్తు మరియు గుంత పొలాల్లో కాకుండా చదునుగా ఉన్న పొలాల్లో ఒక నమూనాకి 15 చోట్ల మట్టిని సేకరించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్