వైసీపీ నాయకుడు రవీంద్రారెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

60చూసినవారు
వైసీపీ నాయకుడు రవీంద్రారెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం ఓండుట్ల గ్రామం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు రవీంద్ర రెడ్డి పై మంగళవారం నాడు హత్యాయత్నం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయన సతీమణి ఉమామహేశ్వరమ్మ రవీంద్ర రెడ్డి ని పరామర్శించి వారి కుటుంబానికి దైర్యం చెప్పటం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్