పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు: ఎమ్మెల్యే గౌరు చరిత

82చూసినవారు
కల్లూరు అర్బన్ 21వ వార్డు పార్థసారధి నగర్ పార్కులో స్పార్టన్ సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్