కర్నూలు: వంటనూనె విక్రయ కేంద్రం ప్రారంభించిన జేసీ, ఎమ్మెల్యే

61చూసినవారు
కర్నూలు: వంటనూనె విక్రయ కేంద్రం ప్రారంభించిన జేసీ, ఎమ్మెల్యే
కర్నూలు సీ. క్యాంపు రైతు బజారులో శుక్రవారం వంట నూనెల విక్రయ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నవ్య, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. వంట నూనెల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తక్కువ ధరకే వంట నూనెలను వినియోగదారులకు అందిస్తున్నట్లు జేసీ తెలిపారు. పామాయిల్ లీటరు ప్యాకెట్ రూ. 110, సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ రూ. 124 ప్రకారం విక్రయించనున్నట్లు చెప్పారు. జిల్లా డీఎస్ఓ రాజా రఘువీర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్