జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే గౌరు చరిత

70చూసినవారు
కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ని గురువారం నాడు పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు విషయాలపై ఎస్పీ కృష్ణ కాంత్ తో చర్చించారు. ఎస్పీ కృష్ణ కాంత్ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్